KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్ఎస్ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత తప్ప మరేం కా�
KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు.
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్�
KCR Press Meet | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ప్రయాణిస్తున్న బస్సును(Bus) పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) జనగామ,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు.
ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
MLA Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే(Crops) దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Mallaiah Yadav | పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు.