ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
MLA Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలే(Crops) దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Mallaiah Yadav | పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు.
Suryapeta | పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోలేదని మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagdish Reddy) అన్నారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఆలయం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Suryapeta | ఎస్సారెస్పీ నీళ్లు రాక తమ పొలాలు ఎండిపోతున్నాయని కడుపుమండిన రైతులు రోడ్డెక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కోట పహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొ
Suryapet | వేట కుక్కల దాడిలో(Hunting dogs) సుమారు 100 గొర్రెలు మృతి(Sheep killed) చెందాయి. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెంలో(Thurpu gudem) చోటు చేసుకుంది.