స్ కెప్టెన్ సూర్య (39), కెప్టెన్ పాండ్యా (20) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్కు 59 రన్స్ చేశారు. పది ఓవర్లకు భారత్ 74 రన్స్ చేసింది.
వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లా
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్