మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్తో పాటు ముత్యంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ నగేష్ రాత్రి 9 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ లోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ�
‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా పేజీలో బుధవారం వెలువడిన ‘సర్కార్ స్కూల్లో సౌకర్యాలు నిల్' కథనంపై స్పందిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం మండలంలోని ముశంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగ
Surprise inspection | తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామంలో బుధవారం ఫర్టిలైజర్ , విత్తన దుకాణాలను పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు ర్వహించారు.
దోమలగూడ గగన్ మహల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
TTD Chairman | తిరుమలలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్బీఆర్ నాయుడు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Banswada | బాన్సువాడ డివిజన్ కేంద్రంగాలోని డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆకస్మికంగా సందర్శించారు.
ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని గురువారం యాదాద్రి-భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Warangal | రంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ను (Model school)బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Minister Jupalli | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్�
Minister Vemula | కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నిజామాబాద్ జిల్లా భీమ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంత్రి వేముల ప్రశాంత్ బుధవారం తనిఖీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవ�