క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య బృందాన్ని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఇటీవల ఇద్దరు మహిళలకు జిల్లా ఆసుపత్రిలో సక్సెస్ ఫుల్గా శస్త్ర చికిత్స
రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం 6 నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీల�
చారిత్రాత్మక గుర్తింపు ఉన్న కోఠి ఈఎన్టీ దవాఖానకు ప్రతి రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల చికిత్సకు ఆ దవాఖానకు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖాన మరో రికార్డు సృష్టించింది. ఉస్మానియా వైద్యులు కేవలం 30 రోజుల్లో 5 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా జరిపి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. నెలరోజుల కా
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
చీమలు కష్ట జీవులని తెలుసు. అయితే, గాయాలపాలైన వారికి మనుషుల్లా సాయం చేయడమే కాదు గాయాలను మాన్పించే డాక్టర్లుగా, సర్జన్లుగానూ చీమలు పనిచేస్తాయని తెలుసా? ఇది నిజం.
సినిమా పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అందంగా ఉన్నవాళ్లకే ఆదరణ. అందుకే సౌందర్య పోషణకు వాళ్లు అనుక్షణం పరితపిస్తుంటారు. ఇందుకోసం కొందరు సెలెబ్రిటీలు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. మరికొందరు శస్త్రచికిత్స ద్వ�
ఇంట్లో జారి పడటంతో తలకు గాయమై.. మెదడులోని రక్తం గడ్డకట్టిన వందేళ్ల వృద్ధుడికి అత్యంత క్లిష్లమైన రెండు ఆపరేషన్లను కేవలం 24 గంటల వ్యవధిలోనే అమీర్పేట ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించ
ఏఐ సాయంతో వైద్యులు నిర్వహించిన పక్షవాతం చికిత్స విజయవంతమైంది. లాంగ్ ఐలాండ్కు చెందిన 45 ఏండ్ల థామస్ 2020లో స్విమ్మింగ్ ఫూల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎంతో మంది నిరుపేద రోగుల ప్రాణాలను కాపాడుతున్న నిమ్స్ వైద్యులు.. తాజాగా అత్యంత అరుదై న, ప్రమాదకరమైన అయోర్టా (కడుపులో పె ద్ద రక్తనాళం ఉబ్బటం) వ్యాధితో బాధపడు�
Drunk doctor | పలు సర్జరీలు చేయాల్సిన డాక్టర్ మద్యం మత్తులో (Drunk doctor) ఆపరేషన్ థియేటర్లో పడిపోయాడు. అక్కడి నేలపై నిద్రపోయాడు. దీంతో శస్త్రచికిత్సలకు సిద్ధమైన వారు ఇబ్బందులకు గురయ్యారు.
వైద్యరంగంలో అద్భుతం జరిగింది. అమెరికాలోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్రచికిత్స చేసేందుకు నూతన విధానాన్ని ఆవిష�