పేద ప్రజల కోసం, కార్మికులు కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. అమరజీవి సురవరం సుధాకర్ రెడ�
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (Suravaram Sudhakar Reddy) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వా�
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సమాజానికి తీరనిలోటు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయా
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు. సీపీఐ �
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట రథసారథి రావి నారాయణరెడ్డి స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, ఆ లక్ష్యాన్ని సాధించామని బీఆర్ఎస్ సీనియర్నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ త�
దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా పిలుపునిచ్చారు. ఒక ర�
Suravaram | తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అన్నారు.
దేశంలోనే తొలిసారిగా నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అభినందనలు తెలిపారు. అంబేదర్ అతిపెద్ద విగ్రహాన్న
కమ్యూనిస్టులు, వామపక్ష పునరేకీకరణ, విశాలమైన ప్రజాతంత్ర ఐక్యతను సాధించడం ద్వారా ఫాసిజాన్ని ఓడించవచ్చని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
బలమైన పార్టీ నిర్మాణం జరగాలి సోషలిజమే ప్రత్యామ్నాయం సీపీఐ 3వ రాష్ట్ర మహాసభలో పార్టీ జాతీయ కార్యదర్శి డీ రాజా దేశానికి కమ్యూనిస్టులు అవసరం సీపీఐ సీనియర్ నేత సురవరం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగ�
సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ను, ఆనాటి పోరాటాలను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�