సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ పవార్ వర్గా�
Bulldozer justice: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఓ నేరానికి చెందిన నిందితుడో లేక దోషి ఇంటిని కూల్చడం సరికాదు అని కోర్టు చెప్పింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా బుల్డోజర్లకు పనిపెట్టడం అక్ర�
AP News | తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
Namasthe Telangana | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తున�
వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంక
దేశ రాజధానిలో ఏడాదంతా వాయుకాలుష్యం తాండవం చేస్తున్నప్పుడు ఫలానా నెలల్లో మాత్రమే టపాసులు కాల్చడంపై ఆంక్షలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాణసంచాపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు విధించడం ల
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆం�
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
మద్యం కొనుగోలుదారుల వయసు నిర్ధారణకు పటిష్ట విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించి�
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పటాసులపై అమలులో ఉన్న నిషేధాన్ని ఢిల్లీ పోలీసులు (Delhi police) సీరియస్గా తీసుకోలేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.
ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్�
జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 11 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది.