Supreme Court: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15వ తేదీన తొక్కిసలాట జరిగిన ఘటనపై దాఖలు అయిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మరణాల సంఖ్యను రైల్వేశాఖ తక్కువగా చూపించినట్లు ఆ పిటీషన్�
భూమిని దాని యజమాని వినియోగించుకోకుండా నిరవధికంగా ఆపకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. భూమిని ఫలానా విధంగా వినియోగించరాదని నిషేధాజ్ఞను జారీ చేసినపుడు, ఆ నిషేధాజ్ఞను అనంత కాలంపాటు అమలు చేయడానికి వీల్లేదన�
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు రాజకీయ పదవులను చేపట్టకుండా జీవిత కాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడపై ‘వేటు’ కత్తి వేలాడుతున్నదా? ఉప ఎన్నికలు తప్పవనే భయం వారిలో వెంటాడుతున్నదా? అందుకే న్యా యానికి చిక్కకూడదని ‘అన్యాయ’దారులు తొక్కుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవ
ప్రజావ్యతిరేకతతో సీఎం రేవంత్రెడ్డికి మతిభ్రమించిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎలా వస్తాయని సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన
Life Ban | కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అని, కాబట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరేళ్ల నిషేధ
జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సు ప్రీం కోర్టులో విచారణ మార్చి 18కి వాయిదా పడింది. తెలంగాణలో సాగునీటి అవసరాలతోపాటు ఎత్తిప�
అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) కింద నమోదైన ప్రతి కేసులో ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని, అది నిందితుడికి కల్పించిన హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీఏ కింద నమోదయ్యే కేసులతో సహా కొన్ని ప్రత్�
పరిమితంగా ఉన్న వనరుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడాన్ని ఆహ్వానించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుపరిపాలనలో భాగంగా ప్రపంచమంతటా వ