‘భారత ప్రధాన న్యాయమూర్తిని, పైగా ఈ ప్రాంత బిడ్డను. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ
బిల్లుల ఆమోదం విషయంలో తనకు, గవర్నర్లకు గడువు విధించడంపై సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి న్యాయ సలహా కోరడాన్ని వ్యతిరేకించాలని బీజేపీ యేతర రాష్ర్టాల సీఎంలను తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
సమాజ నైతికత క్షీణిస్తున్న కారణంగా ఈ రోజుల్లో నిజం వైపు నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో జరిగిన భివాండి కార్పొరేటర్ హత్య కేసులో మౌఖిక వాంగ్మూలం కోసం పెద్ద సంఖ్యలో �
సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్�
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవీ విమరణ చేసే న్యా�
సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంచ గచ్చిబౌలి భూముల గుంట నక్కలు ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద చెప్పారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి చెట్లను నరికించిన సీఎం రేవంత్పై కేసు పెట్ట�
‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు హెచ్సీయూలో శ్రమదానం చేసి నరికిన చెట్లను తిరిగి నాటండి’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చురకలంటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు
Kancha Gachibowli | ‘కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా? లేదా అధికారులను జైలుకు పంపమంటారా?’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకార
బాలలపై లైంగిక నేరాల కేసుల విచారణ కోసం ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల విచారణ పూర్తి కావడానికి �
అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించారా? వాటిని �
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయాలు తీసుకునే విచక్షణాధికారాల విషయంలో గవర్నర్కు, రాష్ట్రపతికి న్యాయస్థానాలు గడువును నిర్దేశించగలవా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్�
భారతీయ మహిళా సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి విజయ్ షాను సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా మందలించింది.