Mumbai train blasts case | 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు (Mumbai train blasts case)లో బాంబే హైకోర్టు (Bombay High court) ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్టే విధించిం�
కంచ గచ్చిబౌలిలోని అటవీ భూముల్లో ప్రభుత్వం జరిపిన విధ్వంసాన్ని సుప్రీంకోర్టు మరోసారి తప్పుబట్టింది. 400 ఎకరాల్లోని అడవులను రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచ
CJI BR Gavai : జస్టిస్ వర్మ కేసులో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆ కేసును విచారించే ధర్మాసనంలో తాను ఉండబోనన్నారు. మరో బెంచ్ ఆ కేసును విచారించనున్నటల్ఉ చెప్పారు.
అనూహ్య మొత్తంలో భరణాన్ని కోరుతున్న భార్యపై ఒక హైప్రొఫైల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మందలించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 18 నెలల క్రితం వివాహమైన ఒక మహిళ భర్త నుంచి విడాకులకు రూ.18 క�
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ పాలిత ఒడిశాలోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఒకరు ఆత్మాహుతి చేసుకుని మరణించడం మనకు సిగ్గుచేటని సుప్రీం కోర్టు మం
Supreme Court | రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు అభిప్రా
Kanwar Yatra: కన్వర్ యాత్ర నేపథ్యంలో క్యూఆర్ కోడ్ను హోటళ్ల వద్ద పెట్టాలని యూపీ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న హోట�
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం కేసును జులై 24న విచారించనున్నది. సబర్బన్ ట్రైన్స్ బ్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులు దాటుతున్నదని సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ సలహా ఇచ్చేందుకు లేదా దర్యాప్తు సందర్భంగా క్లయింట్లకు ప్రాతినిధ్యం వహించేందుకు
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
Supreme Court | అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెల