ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటి
Cyber Crime | సైబర్నేరగాళ్లు ఫేక్ కోర్టును.. నకిలీ జడ్జీని తయారు చేసి.. కోర్టు ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మి స్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డు చీఫ్ సైంటిస్ట్ను అల
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నస్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ విచారించింది. సిట్ అధికారులు ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించారు. సుప్రీంకోర్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
నీట్ పీజీ-2025 నిర్వహణను ఆగస్టు 3కు వాయిదా వేయాలన్న జాతీయ పరీక్షల బోర్డ్(ఎన్బీఈ) విజ్ఞప్తికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. సాంకేతిక పరిమితుల ఆధారంగా ఎన్బీఈ విజ్ఞప్తిని అంగీకరించినట్టు క�
NEET PG 2025 | నీట్-పీజీ-2025 (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆమోదం తెలిపింది.
స్వలింగ జంటల వివాహానికి సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించనప్పటికీ, వారు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు చెప్పింది. కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి వివాహం ఏకైక మార్గం కాదని స్పష్టం చ�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-పీజీ-2025 పరీక్షను జూన్ 15 నుంచి ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసేందుకు అనుమతి కోరుతూ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు �
ఈ నెల 15న జరగవలసిన నీట్-పీజీ, 2025ను వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) సోమవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని ఒకే షిఫ్ట్లో నిర్�
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ త�
Supreme Court | అస్సాం (Assam) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేశాడు. తన తల్లిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆమె ఎక్కడుందో తెలియడం లేదని, ఆమెను కోర్టు�
దాదాపు 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక చట్టబద్ధ హోదాను రద్దు చేసేందుకు అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో వెనెజులా, క్యూబా, హైతీ, నికరాగ్వా అక్రమ వలసదారులను అమెరికా నుం�
జూన్ 15న నిర్వహించాల్సిన నీట్ పీజీ-2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించరాదని, అలా చేస్తే విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండవని సుప్రీం కోర్టు జాతీయ పరీక్షల మండలి(ఎన్బీఈ)ని ఆదేశించింది. రెండు షిఫ్టులలో ప