CJI Chandrachud | వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై కేంద్రం అభిప్రాయాలను అటార్నీ జనరల్ సీల్డ్ కవర్లో సమర్పించటంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి
Supreme Court | శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని, ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
live-in relationships | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ పిల్పై మండిపడ్డారు. సహజీవనం చేస్తున్నవారు ( live-in relationships) ఎవరి వద్ద రిజిస్టర్ చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం వద్దా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్య
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�
CJI Chandrachud | ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి. అపార అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు. ఉన్నత వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తారని ఆయనకు పేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి�
లంగాణ రైతాంగానికి వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సార్ యూనివర్సిటీ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
ఐఎఫ్ఎస్ సాధించిన తొలి మహిళ ఆమే. అప్పటి నిబంధనల ప్రకారం వివాహితలు ఐఎఫ్ఎస్కు అనర్హులు. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహమైనా సర్వీసు వదులుకోవాల్సిందే. విదేశాంగశాఖ రహస్యాలను ఎక్కడ భర్త చెవిన వేస్తారోనని పా�
Uddhav Vs Shinde | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం విచారణను ముగించిం�