రాజకీయంగా అంతగా ప్రాధాన్యమంటూ లేని కిరణ్ రిజిజు అత్యున్నత న్యాయస్థానంపై అహంకారపూరితంగా అవాకులు, చెవాకులు పేలటాన్ని ఏ విధంగానూ అర్థం చేసుకోలేం. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో రిజిజు కొలిజీయంపై ఎంతో అగౌరవం
Justice Dipankar Datta | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలోని ఒకటో నంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు.
జడ్జీల నియామకాలపై కొలీజియం సమావేశాల్లో చర్చల వివరాలను వెల్లడించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ వివరాలను బయటికి వెల్లడించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కరోనా విజృంభణ, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చేసిన అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చదువు కొనసా
అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది.
Supreme Court | తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రాన దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడ�
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ ఈ దేశంలో అమలులో ఉన్న ఒక చట్టమని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాము చట్టంగా ప్రకటించిన దానికి అందరూ లోబడి ఉండాల్స
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ దిశగా సీఎంల స్థాయిలో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నదని బోర్డ
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. మతం మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న పిటిషన్పై కోర�
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Supreme Court-CBI | ప్రపంచం మారిందని, సీబీఐ కూడా మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధనాలను.. అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మ�