చీతాల సంరక్షణలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి వాటిని రాజస్థాన్కు తరలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నమీబియా, సౌతాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్కు తెచ్చిన మొత
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను జూన్ 30 వరకు రద్దు చేసి, తిరిగి జూలై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్�
The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలా�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను �
Delhi Lt Governor | ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు (Delhi Lt Governor) సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో నామినేటెడ్ సభ్యులను నియమించేందుకు ఆయనకు ఎలాంటి అధికారం ఉందని కోర్టు ప్�
Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా డైవర్స్ తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. ఓ కేసు ట్రాన్స్ఫర్ పిటీషన్పై స్పందిస్తూ ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆ కేసుల
Supreme Court: అదానీ గ్రూపుపై సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రిపోర్టును ఆగస్టు 14వ తేదీన సమర్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ, పర్దివాలాలతో కూడిన ధర్మా
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరి పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథ
గ్రామీణాభివృద్ధి నిధుల విడుదలలో కేంద్రం వైఫల్యంపై పంజాబ్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు వేసవి సెలవుల్లోగా పిటిషన్ వేయాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది.
‘ది కేరళ స్టోరీ’ విడుదలపై నిషేధం విధించలేదని, ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లేకపోవటంతో థియేటర్లలో చిత్ర ప్రదర్శన నిలిచిపోయిందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ చిత్రం విడుదల కాకుండా తమిళ
The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రంపై ఎటువంటి బ్యాన్ విధించలేదని సుప్రీంతో తమిళనాడు సర్కార్ పేర్కొన్నది. ఆ సినిమాను చూసేందుకు జనం రావడం లేదని, అందుకే ఆ చిత్రాన్ని థియేటర్ల నుంచి ఎత్తివేసినట్లు చెప్
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతంపై దర్యాప్తు చేపడుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించింది. 2016 నుంచి తాము అదానీ గ్రూప్ కంపెన�
The Kerala Story | వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ