Higher Pension | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పెన్షన్ పొందడానికి షరతులతో ఈపీఎఫ్వో అడ్డంకులు సృష్టిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ
4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్�
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెన�
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. సీఈసీ, ఈసీ నియామకాలను ప్రధానమంత్ర�
CJI DY Chandrachud | సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయవాదుల బ్లాక్ కోసం వినియోగించాలని న్యాయవాదుల సంఘం చాలా కాలంగా కోరుతోంది. దీని కోసం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరుపాలని
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాలపై (Election Commission Appointments) సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామక ప్రక్రియ కోసం ఓ కమిటీని (panel ) ఏర్పాటు చేయాలని సూచించింది.
‘బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను రద్దు చేయండం’టూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2014లో తీర్పునిచ్చింది. అయితే, రద్దు చేయాల్సిన కాంట్రాక్టుల్లో ఆప్తమిత్రుడు గౌతమ్ అ
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత (Reliance Industries Chairman) ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భద్రతపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు శృంగభంగం కలిగింది. రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తాననే విచక్షణాధికారం గవర్నర్కు లేదని సుప్రీం కో�
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.