కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ధ్వంసం చేసిన 400 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించేందుకు చేపట్టబోయే ప్రణాళికప�
నల్లగొండ జిల్లా పూర్వపు కలెక్టర్ సీ నారాయణరెడ్డి (ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్)పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ డీఆర్డీఏ సిబ్బందికి కనీస వేతన సేల్ అమలు చేయాలంటూ నిరుడు జారీచేసిన ఆదేశా�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కార్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. 400 ఎకరాల భూవివాదంపై తుది తీర్పు వెలువడేదాకా అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని సుప్రీం క�
రాష్ట్ర, జిల్లా పోలీసు ఫిర్యాదుల సంస్థ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావు సహా సభ్యులను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశ�
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అవాస్తవ, అసహజ, అతిశయోక్తి విషయాలతో సమాజానికి తీవ్ర హాని కలిగించే తప్పుడు ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు తగిన �
దేశంలోని వివిధ న్యాయస్థానాలలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో వాటి పరిష్కారానికి అడ్హక్ జడ్జీలను నియమించుకునేందుకు హైకోర్టులకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు గురువారం ఆదేశాల�
హర్యానా-పంజాబ్ సరిహద్దు ఖనౌరిలో రైతు నేత డల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పంజాబ్ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. డల్లేవాల్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నాల�
డిమాండ్ల సాధనకు నెల రోజులుగా దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ను ఇంకా దవాఖానకు తరలించకపోవడం పట్ల సుప్రీం కోర్టు శనివారం పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా త�
జెట్ ఎయిర్వేస్ దివాలా కథ కీలక మలుపు తిరిగింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ ఎయిర్లైన్ ఆస్తుల్ని అమ్మేయాలంటూ గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభిస్తు
సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు వాడుతున్న వారిని గుర్తించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వెస్ట్జోన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్పెషల్ �
Babli gates opened | రాంసాగర్ ప్రాజెక్టు(SRSP) ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను(Babli gates opened )సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల(Supreme Court orders) మేరకు