రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని కారుచీకట్లో కాంతిరేఖగా భావించవచ్చు. దేశంలో ప్రజాస్వామ్యానికి, పౌరహక్కులకు విఘాతం కలిగించే విధంగా బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ సర్కార్ �
ఆరేండ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు సీఎస్ఎస్ విజ్ఞప్తులు పట్టని డీవోపీటీ కేసులు పెండింగ్ అంటూ దాటవేత అందని పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు 70 శాతం మందితోనే పనులన్నీ తీవ్రమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు
వెలువరించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం న్యూఢిల్లీ, జనవరి 27: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించనున్నది. దీనిపై కేంద్ర
పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సుప్రీంకోర్టు ఆదేశం కేంద్రం, పంజాబ్ ఏర్పాటు చేసిన కమిటీలు దర్యాప్తును 10వ తేదీ వరకు నిలిపివేయాలని సూచన స్వతంత్ర కమిటీ దర్యాప్తునకు పంజాబ్ ప్రభుత్వం ఓక�
నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం ఓబీసీ రిజర్వేషన్లకూ సుప్రీం ఆమోదం ఈ విద్యా సంవత్సరానికి అనుమతి మార్చి మూడోవారంలో తుది విచారణ న్యూఢిల్లీ, జనవరి 7: నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత రిజర్�
న్యాయస్థానం ఆదేశాలను అమలు పరచాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థే నిర్లక్ష్యం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్�
CJI NV Ramana | జాతి ప్రక్షాళన కోసం ముస్లింలను ఊచకోత కోయాలంటూ ఇటీవల పలువురు హిందూత్వ ప్రచార సంస్థల నేతల విద్వేష ప్రసంగాలను సుమోటోగా స్వీకరించాలని
న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్య
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: నిందితుడు, బాధితురాలి మధ్య కుదిరిన రాజీ ఆధారంగా పోక్సో చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేయొచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శనివారం అంగీకరించింది. ఇరు
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జిల్లా, రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలను ఇంకా భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీ అంశం తమ పరిధిలోనిది కాదని, అయినా ప్ర
విడాకుల కేసులో తేల్చిచెప్పిన సుప్రీం ధర్మాసనంన్యూఢిల్లీ, డిసెంబర్ 1: మేజర్ అయ్యేంత వరకూ కొడుకు బాధ్యత కన్న తండ్రిదేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వైవాహిక జీవితంలో గొడవల కారణంగా 2011 నుంచి వేరుగా ఉంటు