కర్ణాటక వాదనలన్నీ అబద్ధం దిగువకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నది వారే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ వాదనలు డిసెంబర్ 13 నుంచి కొనసాగనున్న విచారణ ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం హైదరా
గాలి నాణ్యత కమిషన్ మార్గదర్శకాల అమలు తీరుపై నివేదిక ఇవ్వండి ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ర్టాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 29: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివ
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్పై ప్రస్తుత దశలో అనుమానాలు వ్యక్తం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది టీకా తీసుకున్నారని, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉందని త�
ఢిల్లీ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇన్నేండ్లూ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులను కలిసి మాట్లాడటం కుదర్లేదా? ఐఎండీ సాయంతో పరిష్కారం వెతకండి ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ముందస్తు చర్యలు చేపట్టా�
న్యూఢిల్లీ, నవంబర్ 22: కొవిడ్తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్గ్రేషియో పంపిణీ పురోగతిపై రాష్ర్టాల నుంచి సమాచారం సేకరించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పరిహ�
ఈ నిర్ణయం బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చదు సుప్రీంకోర్టు నియమిత ప్యానెల్ సభ్యుడి వెల్లడి న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతుల ఆందోళనలు ఆగిపోవని సుప్రీం కోర్టు నియమించిన ప్యానె
చిన్న రైతులు యంత్రాలు కొనగలరా? వాహనాలే కాలుష్యానికి ప్రధాన కారణం ఢిల్లీ రోడ్లపై తిరిగే ‘హైఫై’ కార్లను ఆపారా? అధికారుల్లో జడత్వం పెరిగిపోయింది టీవీ చానళ్ల డిబేట్లతో మరింత పొల్యూషన్ ఢిల్లీలో కాలుష్యంపై
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బదులివ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి అమితాబ పాండే, మరికొ�
సుప్రీంకోర్టు ప్రతిపాదనను అంగీకరించిన యూపీ సర్కారు మాజీ జడ్జి నియామకంపై రేపు ఆదేశాలు ఇవ్వనున్న సుప్రీం సిట్లో తక్కువ ర్యాంకు పోలీసులు ఉండటంపై కోర్టు ఆక్షేపణ ఇతర రాష్ర్టాలకు చెందిన ఐపీఎస్లను నియమిం�
సుప్రీం కొలీజియం సిఫారసు ఏపీకి మన్మథరావు, భానుమతి న్యూఢిల్లీ: ఐదు హైకోర్టులకు 13 మంది కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను, కేరళ హైకోర్టుకు ముగ్�
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా విపక్
భారత రాజ్యాంగం 1950 ముందు అమల్లో ఉన్న చట్టం?1) భారత ప్రభుత్వ చట్టం-19352) భారత ప్రభుత్వ చట్టం-19183) భారత ప్రభుత్వ చట్టం-19454) భారత ప్రభుత్వ చట్టం-1948 రాజ్యాంగంలోని పీఠిక సూచించేది?1) రాజ్యాంగం దేని ఆధారంగా చేశారు2) రాజ్యాంగ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చే�