Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
రీంనగర్ సర్కిల్ కు కొత్తగా 16 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని ఎస్ఈ మేక రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం కల్టెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వి�
ఇండస్ట్రియల్ ఆల్కహాల్ (స్పిరిట్) ఉత్పత్తి, తయారీ, సరఫరాపై నియంత్రణ అధికారం రాష్ర్టాలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో ఎనిమిది మంది అన�
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంటును సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సర్కారు ఆదేశాల మేరకు గతంలో వైరస్ను విజయవంతంగా నియంత్రించిన అధికారులు, మరోసారి ప్రబలకుండా ముంద�
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
శంకర్పల్లి మున్సిపాలిటీలోని, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500
ఊరిపై ఉన్న మమకారంతో ఓ ఎన్నారై ఏదో ఒక సాయం చేయాలని భావించాడు. వార్డు వాసులకు మినరల్ వాటర్ అందించాలని వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. జీతాగాళ్లను పెట్టి ఇంటింటికీ ఫ్రీగా నీళ్లు అందిస్తున్నాడు. ఆయనే హుస్న
గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్కు గంజాయి, చెరస్ సరఫరా చేసిన బాలమురుగన్, దానిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి చెందిన నేగీ నుంచి సమకూర్చుకునేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇటీవల బాలమురుగన్ను పోలీసులు �
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సకల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్నది. అయితే, కొందరు విద్యుత్ వినియోగదారులు బకాయిలను చెల్లించడంలో నిర్ల