తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లక్ష వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టి గణపతిఊనే పూజిద్దా.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంత�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు.. పొలాలకు నీళ్లు పెట్టేందుకు పడిగాపులు లేవు.. వానలొస్తే రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 365 రోజులు, 24/7 నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా.. సీఎం కేసీఆర్ ఓ సందర�
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోగా .. మరి�
బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మ�
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల గడప వరకు బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, స్టేజ్-2 కాంట్రాక్టర్లతో బ�
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకా�
అంగన్వాడీ కే్ంరద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. వాటి ద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారం అందిస్తున్నది.. అందుకే ఒక్కో కేంద్రం ఆరోగ్య నిలయం.. సేవలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సర్కార�
ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని సాగునీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, న
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్ అందించేందుకు విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది. రెండు విడుతల్లో విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటిక�
గ్రేటర్కు మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా తాగునీటి పథకం ఫేజ్-2కి సంబంధించి సాహెబ్నగర్ నుంచి మారేడుపల్లి వరకు పైపులైన్ వాల్వ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండడంతో శుక్రవారం మధ్యా హ్నం
ఎండు మిర్చి ఘాటు తగ్గడంలేదు. ఈ సీజన్లో ఎండు మిర్చి ధరలు దాదాపుగా అదే ధరలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంత గ్రామాల్లో వారాంతపు సంతల్లో రెండు నెలలుగా ఎండు మిర్చి విక్రయాలు
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా గంగపుత్రులకు ఉచితంగా చేపపిల్లలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నది. ఈ ఏడాది వానకాలంలో మెదక్ జిల్లాలోని 1614 చెరువుల్లో 5 కోట్ల 4లక్షల �