సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తేతెలంగాణ): గ్రేటర్కు మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా తాగునీటి పథకం ఫేజ్-2కి సంబంధించి సాహెబ్నగర్ నుంచి మారేడుపల్లి వరకు పైపులైన్ వాల్వ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండడంతో శుక్రవారం మధ్యా హ్నం 12నుంచి రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు జలమండలి తెలిపింది.
బాలాపూర్, మైసా రం, బార్కాస్, మేకలమండి, భోలక్పూర్, తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడుపల్లి, రైల్వేస్ కంట్రోల్ రూమ్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్నగర్, పాటిగడ్డ, హస్మత్పేట, ఫిరోజ్గూడ, గౌతంనగర్, వైశాలినగర్, బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, మహేంద్రహిల్స్, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, మీర్పేట, లెనిన్నగర్, బడంగ్పేట ప్రా ంతాల్లో నీటి సరఫరా ఉండదు.