ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాథం (55) అలియాస్ సుధాకర్ తీవ్ర వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. రామనాథం కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరా
ఖమ్మం రూరల్ మండలంలోని దారేడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇమామ్ (45) ఖమ్మం నగరంలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ 24న ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందగా రాత్రి సమయంలో..
ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. నాలుగైదు రోజులుగా సూర్యుడు తన వ�
వడదెబ్బ తగలడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధి పినపాక పట్టీనగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన భూక్యా వ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ�
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.
వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని స
నగరంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ�
వడదెబ్బకు తనయుడు మృతి చెందగా, పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లి రోదిస్తూ కుప్పకూలి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని తూంకుంట గ్రామంలో చోటు చేసుకొన్నది. గ్రామస్తుల కథనం మేరకు.. అయిజ మండలంలో
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంప