వేసవి తాపం నుంచి పశువులు, గేదెలు ఇతర జీవాలను రక్షించుకోవడంతో పాటు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు రైతులు పశువైద్యాధికారుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు వహించాలి.
ఎండలు మండిపోతున్నాయి. జనం తట్టుకోలేక బయటకు రాలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకవైపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, మరోవైపు సింగరేణి బొగ్గుబావుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
వడదెబ్బ తో ఉపాధి హామీ కూలీ మృత్యువాతపడ్డాడు. గూడూరు మండ లం అప్పరాజుపల్లికి చెందిన మండల సర్వయ్య(55) శనివారం ఉదయం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సర్వయ్య తనకు ఒంట్లో బాగాలేద�
భూత్పూర్ మండలంలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం అంజమ్మ(57)వడ దెబ్బతో బుధవారం మృతి చెం దింది. మంగళవారం వరి చేను కోత పనులకు వెళ్లి వచ్చి రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
Sunstroke | పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించా�
Sunstroke | ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృత్యువాత పడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) సీఆర్టీగా జొడేఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. బ�
భానుడి భగభగలతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలతో పాటు జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంట్ పరిశ్రమల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కిర
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు