Brahmanandam | ఐపీఎల్లో సీజన్ 17లో భాగంగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చ�
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసేవరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సా�
సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై దుమ్మురేపింది. ఉప్పల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే)ను చిత్తుచేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత తమ సూ�
ఉప్పల్ స్టేడియం పసుపు రంగు పులుముకుంది. తమ అభిమాన ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్..చెన్నై జెర్సీలు ధరించి స్టేడియాన్ని హోరెత్తించారు.
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్�
నాలుగు రోజుల క్రితం ఉప్పల్ వేదికగా ముంబైతో ముగిసిన మ్యాచ్లో దొరికినబంతిని దొరికినట్టు వీరబాదుడు బాదిన సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటర్లు అహ్మదాబాద్లో తేలిపోయారు.
SRH vs GT | ఐపీఎల్ సీజన్లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లో హెన్రిచ్ క్లాసెస్ (24 ) ఔటయ్యాడు.
దేశంలో క్రికెట్కు ఉన్న ఆధరణ ఏంటో అందరికీ తెలిసిందే. క్రికెటే ఊపిరిగా, మరో మతంగా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక క్రికెటర్ల ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఐపీఎల్లో మరో చిరస్మరణీయ పోరు అభిమానులను కట్టిపడేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సాగిన పరుగుల విధ్వంసకాండలో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది.
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
నగరంలోని అన్ని దారులు ఉప్పల్ స్టేడియం వైపునకే చూపిస్తున్నాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తూ సందడి చేస్తున్న నగర అభిమాన