దేశంలో క్రికెట్కు ఉన్న ఆధరణ ఏంటో అందరికీ తెలిసిందే. క్రికెటే ఊపిరిగా, మరో మతంగా భావించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక క్రికెటర్ల ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఐపీఎల్లో మరో చిరస్మరణీయ పోరు అభిమానులను కట్టిపడేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సాగిన పరుగుల విధ్వంసకాండలో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది.
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
నగరంలోని అన్ని దారులు ఉప్పల్ స్టేడియం వైపునకే చూపిస్తున్నాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తూ సందడి చేస్తున్న నగర అభిమాన
Uppal Stadium | ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 2,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచక�
ఐపీఎల్-17వ సీజన్లో మూడో మ్యాచే అభిమానులను ఓ ఊపు ఊపింది. ఆఖరి బంతి వరకు ఊపిరి బిగపట్టి చూసిన మ్యాచ్లో కోల్కతా 4 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై ఉత్కంఠ విజయం సాధించింది.
IPL 2024 SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్(64 నాటౌట్: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అయితే విధ
IPL 2024 SRH vs KKR ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. టి.నటరాజన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కోల్కతా నైట్ రైడర్స�
IPL 2024 SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచ
సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఐపీఎల్ పోరుకు సర్వశక్తులతో సిద్ధమవుతున్నది. 2013లో అరంగేట్రం నుంచి ఇప్పటి దాకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ లీగ్లోకి వచ్చి రావడంతోనే తనదైన మార్క్ చూపె�
ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఆస్ట్రేలియా హార్డ్హిట్టర్ ట్రావిస్ హెడ్ భారత్కు వచ్చేశాడు. ఈ నెల 22 నుంచి మొదలవుతున్న ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తరఫున హెడ్ బరిలోకి దిగబోతున్నాడు.