టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
దాయాది పాకిస్థాన్తో ఆదివారం మ్యాచ్ అనంతరం కోహ్లీ విలేకరులతో మాట్లాడుతూ టెస్టు కెప్టెన్సీ వదులుకున్నపుడు కేవలం ధోని మాత్రమే తనకు సందేశం పంపాడని, తన నంబర్ తెలిసిన ఇతరులెవరూ సందేశాలు పంపలేదని కోహ్లీ వ
గత మూడేళ్లుగా సరైన ఫామ్ లేక తిప్పలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనను మరింత దారుణంగా ముగించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తను.. రెండు టీ20ల్లో 1, 11.. రెండు వన్డేల్లో 1
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడి�
సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ కల్పిస్తున్న ‘రెస్ట్ పాలసీ’ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. పట్టుమని పది మ్యాచులు కూడా ఆడని ఆటగాళ్లకు రెస్ట్ ఎందుకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లక�
రీఎంట్రీలో అదరగొడుతున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. తాను సాధించాలనుకున్న లక్ష్యమేమిటో తనకు గతంలోనే చెప్పాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ను తిరిగి భ�
ప్రస్తుతం భారత క్రీడాభిమానులు అంతా మాట్లాడుకుంటున్న అంశం టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఎవరిని ఎంచుకోవాలనే. ఒక్కో సిరీస్ ముగిసేకొద్దీ ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ దిగ్గజం సునీల్ గవా�
ప్రస్తుతం భారత క్రికెట్లో అందరి నోటా వినిపిస్తున్న పేరు దినేష్ కార్తీక్. ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టులో పునరాగమనం చేశాడు. విమర్శకులకు తన బ్యాటుతో సమాధానం చెప్తూ వచ్చే టీ20
టెస్టు క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడం అసాధ్యమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. టెస్టులలో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు (15,921 పరుగులు)�
నాటింగ్హామ్: టెస్టు క్రికెట్లో సునీల్ గవాస్కర్ 10122 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మార్క్ను ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ దాటేశాడు. టెస్టుల్లో రూట్ ఇప్పటి వరకు 10191 రన్స్ చేశాడు. న్యూజిలాండ్�
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్ర�
ముంబై: క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం 33 ఏండ్ల కిందట ఇచ్చిన స్థలాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏ�
ముంబై: పరుగులు సాధించాలంటే కొత్త షాట్లు ఆడాల్సిన అవసరం లేదని.. క్రికెట్ పుస్తకాల్లోని షాట్లతో కూడా భారీగా రన్స్ రాబట్టొచ్చని ఐపీఎల్ 15వ సీజన్లో కేఎల్ రాహుల్ నిరూపిస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సున
వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. తాజా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్.. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దంచికొడుతున్నాడు. ఆరు, ఏడు స�