గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలో చివరిసారి ఈ టోర్నీలో ఆడిన టీమిండియా.. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు చవిచూసి గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంల�
టీమిండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ దగ్గర క్రికెట్కు సంబంధించిన అన్ని షాట్లూ ఉన్నా�
భారత స్టార్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకప్పుడు నిలకడలేమితో బాధ పడిన రాహుల్.. ఆ తర్వాత వరుసగా భారీ ఇన్నింగ్సులు ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో దాదాపు ప్రతి సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున�
న్యూఢిల్లీ: ఇటీవల మృతిచెందిన ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్.. మ్యాజిక్ డెలివరీస్తో అబ్బురపరిచినా.. అతడు ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నరేం కాదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడ�
ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపంతా మొహాలీ వైపే. ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగిసిందో లేదో.. మోడర్న్ క్రికెట్ లెజెండ్లలో ఒకడైన కోహ్లీ 100వ టెస్టుకు మొహాలీ ముస్తాబైంది. లంకతో జరిగే తొలి టెస్టే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహి�
Mohammad Siraj | సిరాజ్ వేసే తొలి బంతి, అలాగే ఇన్నింగ్స్ చివరి బంతి రెండూ ఒకే ఎనర్జీతో వేస్తాడు. అలాంటి వారి కోసమే ప్రతి కెప్టెన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు’ అని సన్నీ చెప్పాడు.
న్యూఢిల్లీ: అనూహ్య పరిణామాల మధ్య టీమ్ఇండియా వన్డే జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ తొలి పరీక్షలో ఆకట్టుకున్నాడని లిటిల్ మాస్టర్ సునిల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో తొలి వన్డేలో రోహి�
Virat Kohli | అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ సారధి విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో నిరాశపరిచాడు. వచ్చీరావడంతోనే రెండు బౌండరీలు బాదిన అతను..
Team India | ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా ఆటగాళ్ల జాబితాలో పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు తన స్వింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన భువీ..
Test Captain | క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్ కోహ్లీ శకం ముగిసింది. భారత్ తరఫున అత్యుత్తమ టెస్టు సారధిగా కోహ్లీ తన కెప్టెన్సీ కెరీర్ ముగించాడు. దీంతో క్రికెట్ లోకం మొత్తం స్టన్ అయింది. అంతేకాదు, కోహ్లీ తర్వాత జట్టు �
IND vs SA | కొంతకాలంగా టీమిండియా టెస్టు జట్టులో అత్యంత ఘోరంగా విఫలమవుతున్న ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం వల్లే భారత జట్టు మిడిలార్డర్ బలహీనంగా ఉందనే