పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
హైదరాబాద్: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ను సత్కరించింది. ప్రస్తు�