బావుల్లో ఈతలు.. చెరువుల్లో చేపల వేట.. నోరూరించే తాటి ముంజలు.. చెరువు గట్ల వద్ద చెంగు చెంగున ఎగిరే మూగ జీవాలు.. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అనేక చిత్రాలు మనకు నిత్యం దర్శనమిస్తుంటాయి. పల్లెల్లో క్షణకాలం కనిపి�
జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలైత�
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ
వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది.
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �
మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేర�
Fire Accident | వంట గది.. పంట చేలు.. షాపింగ్మాల్స్.. ఆసుపత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఎందుకంటే వేసవికాలం వచ్చింది కదా అందుకే. సహజంగా వేసవిలోనే అగ్ని
పుచ్చకాయను కోసిన తర్వాత గింజలు పారేయకండి. వాటిలో అపారమైన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. పుచ్చ గింజల్లోని మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక వ్యవస్థనూ మెరుగు పరుస్తుంది.
యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.