ఎండలంటే అందరికీ భయమే. కానీ వేడికి జంకితే.. బయటికి వెళ్లలేం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోలేం. కాబట్టి, వణికించే వడగాలిని మంచుదెబ్బ కొట్టాలి. సెగకు చెమటలు పట్టేలా చేయాలి. సూర్యుడికే సుర్రుమనిపించేలా దూసుకుప
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ (తెలంగాణ) ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో బు�
sunstroke | వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చాలా మంది విహార యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు ఉంటాయి. వీటికి కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటార
తి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగియగానే పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు. కానీ ఈ సారి ఆన్లైన్లో నమోదైన మార్కుల వివరాలను ఇవ్వనున్నారు. ఏడాదిలో అన్ని పరీక్షల మార్కులను ఐఎస్ఎంఎస్
భానుడు భగభగమంటున్నాడు. తన ప్రతాపాన్ని చూపుతూ చెమటలు కక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండవేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు పలుదారు లు వెతుక్కుంటున్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు, శరీరం డీహైడ్రేషన్ కాకుం
బావుల్లో ఈతలు.. చెరువుల్లో చేపల వేట.. నోరూరించే తాటి ముంజలు.. చెరువు గట్ల వద్ద చెంగు చెంగున ఎగిరే మూగ జీవాలు.. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అనేక చిత్రాలు మనకు నిత్యం దర్శనమిస్తుంటాయి. పల్లెల్లో క్షణకాలం కనిపి�
జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలైత�
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ
వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది.
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �