Summer Food | వేసవి వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ మార్పునకు అనుగుణంగా ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలి. శరీరానికి తేమనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు, పండ్లు తీసుకోవాలి. దూరం పెట్టాల్సినవీ ఉన్నాయి
Hair fall | ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఒకరు మంచిదని చెబుతారు. ఒకరు ప్రమాదకరమని హెచ్చరిస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని విస్మరించాలి? ఆరోగ్యకరమైన కేశాల కోసం ఆరాటపడేవారిని వేధిస్తున్న ప్రశ్నలివి. ప్రతి ప్రశ్నకూ
Summer | అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వాతావరణంలో మితిమీరిన తేమ కిడ్నీలకు చేటు చేస్తాయి. ఆరోగ్యవంతులైనా సరే ఎండాకాలం సూర్యుడి నుంచి తమను తాము కాపాడుకోవాలి.
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
ఎండాకాలం విపరీతమైన వేడి వల్ల బాగా దాహం వేస్తుంది. దీంతో ఘనాహారం సరిగ్గా తినలేం. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. మనకు తెలియకుండానే తక్కువ కేలరీలు అందుతాయి. అంతేకాదు, చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు బయట
Summer | ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఏటా మార్చి నుంచి మే మధ్య వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించింది.
డా కాలం దృష్ట్యా బుధవారం నుంచి పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిం�
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
Osmania University | వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ సేవలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో గత మూడేళ్లుగా స్విమ్మింగ్ పూల్ సేవలను వినియోగంలోకి తీసు�
ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణుల
Sugarcane Juice | వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనానికి ద్రవ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు లభ్యమయ్యే వాటిల్లో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
Heat Stroke | కోహీర్ : ఎండలు మండిపోతున్నాయి.. ఇంకా మార్చి నెల మొదలే కాలేదు.. అప్పుడు భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే వచ్చేసరికి ఇం�