ఎండలు మండుతున్నాయి. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల్లో ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన క్రీడలను నేర్చుకొనేందుకు మైదానాలు, స్టేడియాలకు చేరి ప్రాక్టీస్ చేస్తూ సరదాగా గడుపుతున్నార�
పిల్లలకు ఇష్టమైన రోజులు వేసవి సెలవులు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దామనో, పిల్లల అభిరుచికి తగినట్లుగా దేనిలోనైనా శిక్షణ ఇప్పిద్దామనో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే.. వీటికంటే ముందు ఈ వేసవి�
Summer | పిల్లలకు ఇష్టమైన రోజులు వేసవి సెలవులు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దామనో, పిల్లల అభిరుచికి తగినట్లుగా దేనిలోనైనా శిక్షణ ఇప్పిద్దామనో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అయితే.. వీటికంటే ముందు ఈ వే�
ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. సగటున 40 డిగ్రీలు నమోదవుతుండగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది.
ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల్లో మరమ్మతులు చే పట్టాలని సంకల్పించింది.
ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం జాక్టో నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని క�
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Government Teachers) ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనూ (Summer Holidays) అదనపు పనులు అప్పగించింది. సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇవి పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనలో విద్యార్థులు ‘వాట్ నెక్స్' అంటూ ప్రశ్నించుకుంటారు.
Tirumala | వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు( Compartments) నిండిపోగా భక్తులు ఏటీజీహెచ్ వరకు బారులు తీరారు.
Tirumala | వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�