హైదరాబాద్లో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు..రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మే నెలలో కురిసిన ఆకస్మిక వర్షాలతోనైనా మేల్కొని జూన్ నాటికి జీహెచ్ఎంసీ, ట్రాఫ�
Junior College | రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఎల్లుండి (జూన్ 1వ తేదీ ) నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శనివారం నాడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు త�
వేసవి సెలవులు అమ్మలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. పిల్లలు ఇంటిపట్టున ఉంటే తల్లులకు సంతోషమే! అయితే, మారిన కాలమాన పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
వేసవి సెలవులు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దర్శనం సంగతేమో గానీ, సౌకర్యాలు లేక నరకం చూస్తున్నారు.
గుజరాత్లోని రాజ్కోట్లో వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న బాలలు, పెద్దలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీరి సంతోషాన్ని ఆవిరి చేసింద
వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారి కూలర్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థా�
పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించడం ద్వారా వారి అభిరుచి మెరుగుపర్చుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించ�
మెదడు మనిషిలోని గొప్ప అవయవం.. జ్ఞానేంద్రియాలకు ముఖ్యమైన కేంద్రం. దాని సామర్థ్యాన్ని పెంచుకుంటే వ్యక్తి జీవనం, భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఇందుకోసం ఉద్దేశించిందే ‘బ్రైటర్ మైండ్స్'. శ్రీరామచంద్ర మిషన్�
వేసవి సెలవులు కావడంతో ముగ్గురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు మున్నేరు వాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఖమ్మం నగర శివారులోని మున్నేరు వాగులో గురువారం చోటుచేసుక�
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
వేసవి సెలవుల్లో బంధువుల ఇంట్లో గడుపుదామని బయలుదేరిన బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసి గురవయ్య కొబ్బరి బోండాల వ్యాపారి.
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని, 12వ తేదీన బడులు పునఃప్రారంభమవుతాయని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఏయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు) బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.