పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో శనివారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలను విద్యార్థులు ఇంటిదగ్గర తయారు చేసి తీసుకువచ్చి ప్ర�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి 55 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందం మిన్నంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన గంట్ల నరసమ్మ-పెద్ద పాపయ్య దం�
సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన వైద్యాధికారులు గురువారం కల్పించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ ఏఈ షఫీవోద్దీన్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, గ్రామాలు ,పట్టణాలు అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దుకాణాల ఏర్పాటు కోసం వేలంపాట నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-కొదురుపాక గ్రామాల పరిధిలోని సమ్మక్క సారలమ�
గత కొంతకాలం నుంచి సాగునీరు అందని బీడి భూములకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని తుమ్మలమెట్ల కాల్వ చెడిపోయి ఉండడంతో సాగ�
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం, లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందు
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగబోయే సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం , లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముక�
రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఓదెల మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివ�
సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ ఏఎంస�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం సుద్దాల వద్ద రైండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగంపై వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగరీత్యా అంచలంచలుగా ఎదిగి ఐపీఎస్గా (IPS) పదవీ విరమణ పొందినా సొంత గ్రామంపై మక్కువతోనే తన వంతు సహాయ సహకారాలను అందించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు చేయూతని అంద�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�