వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు. దేవతలకు జలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, ప్రజలను సుభిక్షంగా ఉ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు భిక్షపతి గౌడ్ (55) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పైనుండి కిందపడి గురువారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామానికి చెందిన, కడ్డీ తంత్రి వాయిధ్య కళాకారుడు దురిచేటి రామయ్య కు కేంద్ర ప్రభుత్వ పురస్కార్ అవార్డు దక్కింది. ఆయన ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు గు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిప�
అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పర�
బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలు కమిటీ 2026 లో భాగంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దళిత రత్న అవార్డు కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమ
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రామునిపల్లి గ్రామంలోని ఆలయంలో సీతా రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు భాగంగా నాగవెల్లి, పుష్ప యాగం, సప్తవర్ణాలు, తీర్త ప్రస
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారంతో ముగిసాయి. ఈ ఉత్సవాలను ఆలయంలో ప్రతీ ఏటా కన్
సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శ్రీ రామేశ్వరాలయం శాశ్వత కమిటీ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా శాశ్వత కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని ఐతరాజుపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి దవాఖాన, లయన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు ఆధ్వర�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో శనివారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలను విద్యార్థులు ఇంటిదగ్గర తయారు చేసి తీసుకువచ్చి ప్ర�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.