పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లిలో సన్నబియ్యం (Fine Rice) పంపిణీని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పులురు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు.
SULTHANABAD | సుల్తానాబాద్ రూరల్ మార్చి, 28 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2004-05 టెన�