Suicides | నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అనుమ
Cockroach Janta Party: నీట్ పరీక్ష వివాదం వల్ల కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీ
‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో... నేలకు రాలనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో..’ అని ఐదు దశాబ్దాలపాటు వేదనతో పోరాట పాటలు పాడుకున్న రోజులను చూసిన మనమే...‘అమ్మ పిలుస్తుందయ్యా అన్నలారా.. మీ అయ్య పిలుస్తుం
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన ‘పారాక్వాట్ డైక్లోరైడ్' అనే గడ్డి మందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్ర
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. నాచారంలోని ఆటో యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్ల�
రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, మనిషికి పని కల్పించలేని అమానవీయ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నదని తెలంగాణ పీపుల్స్ జేఏసీ విమర్శించింది. ప్రజల ఆ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) కింద 12 రాష్ర్టాల వ్యాప్తంగా 51 కోట్ల మందికి పైగా ఓటర్లను తనిఖీ చేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న 5.32 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో) తీవ్ర ఒత్�
గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవ�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు రైతు వ్యతిరేక విధానాలు, చేతగానితనంతో రాష్ట్రంలో సాగు సంక్షోభం నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్న�
సృష్టిలోకెల్లా అద్భుతం... జీవితమే! అసలు మనిషే లేకపోతే ఇన్నేసి గ్రహాలు, తారలు ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుంది? సూర్యాస్తమయం ఎంత అందంగా ఉన్నా, దాన్ని ఆస్వాదించేవాడు ఉండాలి కదా! పోనీ ఆ జీవితం ఏమన్నా విశ్వం అంతా ప�
Suicides | భార్యాభర్తల నడుమ గొడవ నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను పొట్టనపెట్టుకుంది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయటికి వెళ్లింది. ఆ ముగ్గుర�
గడ్డిమందు పారాక్వాట్.. వణుకు పుట్టిస్తున్నది. పంట చేలల్లో కలుపు నివారణకు ఉపయోగపడాల్సిన ఈ మందుతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతున్నది. ఇది నేలను దెబ్బతీయడమే కాదు, మానవ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నది. ని�