స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బాగా వేడయ్యాక గుమ్మడి తురుమును జోడించాలి. దాన్ని సన్నటి మంటపై ఐదు నిమిషాలపాటు వేయించాలి. వేగిన గుమ్మడి మిశ్రమంలో పాలు పోసి మూత పెట్టి మరో రెండు నిమి�
చక్కెర ఉండే కూల్డ్రింక్స్ అమ్మకాలు గణనీయంగా పడిపోవటంతో పెప్సికో, కోకాకోలా కంపెనీలు కొత్త అవతారం ఎత్తాయి. డైట్ డ్రింక్స్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడే ఆ
PM Modi | ప్రజల తిండికి భరోసా లేదు.. నీటికి గ్యారెంటీ లేదు.. చివరకు ఆరోగ్యానికీ విలువ లేదు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన తీరు. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలకు తిండి, నీళ్లను పిరం చేసిన మోదీ సర్కారు..
‘ఇప్పుడే, నాతో మాట్లాడాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చిన్న వయసు. పెండ్లి కూడా కాలేదు’, ‘ముప్పై ఏండ్లే. నా స్నేహితుడు గుండెపోటుతో పోయాడు’.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటాం. ఒకప్పుడు, అరవై దాటినవారే గుండె వ్
పని, ఇతర ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజ
నడకతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. టైప్-1 డయబెటిస్తో పాటు టైప్-2 డయబెటిస్కు సైతం నడక సరైన ఔషధమని వారు గుర్తించారు. నెదర్లాండ్ వర్సిటీ పరిశోధకులు మొదట 3 నిమిషాల నడక, ఆపై 30 నిమి�
బోర్నవిటాలో హానికారక పదార్థాలున్నాయన్న ఆరోపణపై ఆ పౌడర్ ఉత్పత్తిదారు క్యాడ్బరీ మరింత చిక్కుల్లో పడింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ అనే సోషల్మీడియా ఇన్లుయెన్సర్ బోర్నవిటాలో మోతాదుకు మించి చక్కెరతో�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర
గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం�
Diabetes | నాలుగుపదులు దాటినవారిలో మధుమేహం సాధారణం. కానీ ముప్పైలలోనూ చక్కెర వ్యాధి ఆనవాళ్లు కనిపించడం ఆందోళనకరం. యువతలో మధుమేహాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను వెలువరిస్తుంది.
హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, ఉరుకుల పరుగుల జీవనశైలిలో బీపీ, షుగర్ వ్యాధులు సర్వ సాధరణమయ్యాయి. వీటిని సకాలంలో గుర్తించక తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న వారు సైతం ఉన్నారు.
మనం రోజూ తీసుకునే ఆహార పదార్ధాల్లో చక్కెర కంటే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఆహారా పదార్ధాల్లోని హిడెన్ షుగర్తోనే ప్రాణాంతకమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.