శారీరకంగా ఫిట్గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే... ఫిట్గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆ
Pizza Cold Drink Combo | భోజనం అనంతరం కూల్ డ్రింక్ తీసుకుంటే అరుగుదలకు మంచిదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. గడిచిన పదేండ్లలో ఆకలి భారతాన్ని మిగిల్చింది.
మనిషి తన జీవనంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవడం కోసం ఎంతో ఆలోచిస్తూ ఒత్తిడికి లోనుకావల్సివస్తుంది. దీంతో ప్రశాంతతకు భంగంకలిగి ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మానసిక స్థితిపై ప్రభావం చూ
మారుతున్న కాలానుగుణంగా మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా అనేక మార్పులొచ్చాయి. హడావుడి జీవితం, రోజువారీ పనులతో ఏదో ఒక్కటి తినేసి ఆ పూట గడిస్తే చాల్లే అనుకుంటున్నారు.
ఒకప్పుడు కమ్యూనికబుల్ వ్యాధులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అధికమవుతున్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు అలవాట�
Hyderabad | బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్(ఎన్సీడీ)కిట్స్ను గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఉచితంగా అందజే�
బియ్యం, పప్పులు, పలు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో, ఇప్పుడు చక్కెర వంతు వచ్చింది. దేశీయంగా గత మూడు వారాలుగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవక
Sugar | ముంబై, సెప్టెంబర్ 5: దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో చక్కెర ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పంచదార ధరలు ఆరేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ పరిణామం దేశంలో ఇప్పటికే ఉన్న ఆహార ద్ర
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ,
Sugar Price | కేంద్రంలోని బీజేపీ సర్కారు అసమర్థ, ముందుచూపు లేని విధానాల కారణంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొని బియ్యం, గోధుమలు, నూనె, పాలు, పప్పు ఇలా ప్రతీ నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్నంటుతున్నది.