Diabetes | పిలవకుండానే వచ్చేసి, ఒంట్లో తిష్ఠ వేసే మొండి అతిథి.. మధుమేహం. జీవితాంతం ఆ రుగ్మతతో సహజీవనం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహ సమస్య పెరిగిపోతున్నది. జన్యుపరమైన కారణా�
కావలసిన పదార్థాలు ఎర్ర గుమ్మడి తురుము: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, పాలు: అర కప్పు, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: చిటికెడు, తరిగిన బాదం, కాజు: పావు కప్పు తయారీ విధానం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ న�
మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీ�
భారతీయులు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ కూరా చేయరు. ముఖ్యంగా నాన్వెజ్ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయలదే కీలకపాత్ర. అయితే ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్�
కేసీఆర్ కిట్ల తరహాలో అందించేందుకు చర్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో ప్రభుత్వ నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసాంక్రమిద వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్�
చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్లోని జలంధర్లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని,
న్యూఢిల్లీ: శరీరంలో షుగర్ ఎంతుంది, బీపీ ఎలా ఉంది, శరీర ఉష్ణోగ్రతను లెక్కించడంతో పాటు రక్తంలో ఆల్కహాల్ స్థాయిని కూడా ఎప్పటికప్పుడు తెలిపే అధునాతన బయోమెట్రిక్ సెన్సర్ను అమెరికాకు చెందిన రాక్లీ ఫొటో�
డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సి�
టన్నుకు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గింపు అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది.
వినూత్న విధానం అభివృద్ధి ఇంజెక్షన్ బాధ లేకుండా పరీక్ష మధుమేహ రోగులకు ప్రయోజనం న్యూఢిల్లీ, మే 7: డయాబెటిస్తో బాధపడే చాలా మంది రోగులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకునేందుకు రోజూ సూదితో వేలిని పొడిపి
హైదరాబాద్: చక్కెర అంటే అదొక సరళమైన పిండి పదార్థం. దానిని గ్లూకోజ్ గా మార్చుకుని శరీరం శక్తిని పొందుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనేది తెలిసిందే. రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేయడం �