చక్కెర స్థాయిని కొలిచే డివైజ్ ఆల్కహాల్, లాక్టేట్ స్థాయిలూ.. కాలిఫోర్నియాలో అభివృద్ధి న్యూయార్క్: రక్తంలో చక్కెర స్థాయిలు ఎంత ఉన్నాయి? జిమ్లో కసరత్తు కారణంగా కండరాలు, శరీరం ఏ మేరకు అలసిపోయాయి? స్నేహి�
ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 5 లక్షల టన్నుల చక్కెర లోటు ఉన్నది. దీనిని పూడ్చుకొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకొనేంద�
Diabetes | డయాబెటిస్ ( Diabetes ) ఉన్నవారు తిండి విషయంలో చాలాసార్లు నోరు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది.
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మ�
Diabetes | పిలవకుండానే వచ్చేసి, ఒంట్లో తిష్ఠ వేసే మొండి అతిథి.. మధుమేహం. జీవితాంతం ఆ రుగ్మతతో సహజీవనం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహ సమస్య పెరిగిపోతున్నది. జన్యుపరమైన కారణా�
కావలసిన పదార్థాలు ఎర్ర గుమ్మడి తురుము: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, పాలు: అర కప్పు, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: చిటికెడు, తరిగిన బాదం, కాజు: పావు కప్పు తయారీ విధానం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ న�
మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీ�
భారతీయులు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ కూరా చేయరు. ముఖ్యంగా నాన్వెజ్ వంటకాల్లో చక్కని వాసన, రుచి రావాలంటే ఉల్లిపాయలదే కీలకపాత్ర. అయితే ఉల్లిపాయలు కేవలం రుచికే కాదు, మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్�
కేసీఆర్ కిట్ల తరహాలో అందించేందుకు చర్యలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో ప్రభుత్వ నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసాంక్రమిద వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్�
చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్లోని జలంధర్లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని,
న్యూఢిల్లీ: శరీరంలో షుగర్ ఎంతుంది, బీపీ ఎలా ఉంది, శరీర ఉష్ణోగ్రతను లెక్కించడంతో పాటు రక్తంలో ఆల్కహాల్ స్థాయిని కూడా ఎప్పటికప్పుడు తెలిపే అధునాతన బయోమెట్రిక్ సెన్సర్ను అమెరికాకు చెందిన రాక్లీ ఫొటో�
డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సి�
టన్నుకు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గింపు అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది.