రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. చిగురుమామిడి సింగిల్ విండో కార్యాలయం రేకొండ, సుందరగిరి గ్రామాల్లోని యూరియా కేంద్రాల్లో తెల్లవారుజామున 3:30 నుండి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ�
భూముల రిజిస్ట్రేషన్ లతో నిత్యం కళకళలాడే గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు లేక బోసిపోతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని కార్యాలయాన�
హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
Bed bugs | యూరప్లోనే అతిపెద్ద నగరాలైన లండన్, పారిస్ను నల్లులు హడలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో నల్లులు వ్యాప్తి చెందటంతో పారిస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
యువత, మధ్య వయస్కులు, వృద్ధులు అన్న తేడా లేకుండా భారతీయులంతా మానసిక ఒత్తిడితో చిత్తవుతున్నారు. దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ‘న్యూ సారిడాన్ హెడేక్ సర్వే’లో ఈ వాస్
పుట్టుకతోనే స్వరపేటికలో పొరలు ఏర్పడటంతో శ్వాస సంబంధ సమస్యలు.. మాటలు రాక సతమతమవుతున్న చిన్నారికి కోఠి ఈఎన్టీ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అరుదైన శస్త్రచికిత్స చేసి, రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో �
Arvind Kejriwal | బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కోవడానికి, నిర్బంధించడానికి కేంద్రం, దాని ప్రతినిధులు చేస్తున్న చర్యలను ఖండిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. తమిళ�
కరోనా బారినపడ్డవారు ఇప్పటికే దీర్ఘకాల కొవిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కొవిడ్-19తో మనుషుల జన్యు నిర్మాణంలోనూ మార్పులు చోటుచేసుకొన్నాయని తాజా అధ్యయనం అంచనావేసింది. మన కణాలలోని జన్యు పదార్థాలు క�
రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి ర
అక్షరం అంటే క్షరము కానిది. అంటే శాశ్వతంగా ఉండేది. మనిషి తన జీవితంలోని భావోద్వేగాలు, సంఘర్షణలు, సాధక బాధకాలు అన్నింటికీ అక్షర రూపం ఇస్తుంటాడు. అలాగే ప్రేమలను, అనుబంధాలను, అనుభవాలను జోడించి అక్షర కుసుమాలను �
అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ�
నా వయసు పద్దెనిమిది. డిగ్రీ చదువుతున్నా. నా ఎత్తు నాలుగున్నర అడుగులే. దీంతో నన్ను అందరూ ‘పొట్టి’ అని ఎగతాళి చేస్తున్నారు. చిన్నప్పుడు ఏమంత ఇబ్బందిగా అనిపించేది కాదు. కానీ, కాలేజ్కి వచ్చాక తీవ్ర మానసిక క్�