రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల కంటే దాదాపు మూడు, నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేస్తామని ప్రకటించిన ప�
2019-21 సంవత్సరాల్లో మంజూరైన ట్రైకార్ రుణాలకు సంబంధించి రూ.219 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన సంఘాల జేఏసీ ఏడాదిగా డిమాండ్ చేస్తున్నది.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన పథకాలకు సర్కారు అరకొర నిధులే కేటాయించింది. కొన్నింటి ఊసే ఎత్తలేదు. రాజీవ్ వికాసం పథకానికి మాత్రం చెప్పిన విధంగానే రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర
అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని సమస�
రాష్ట్రంలో 54శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల పాలకులు కరుణ చూపడం లేదని, ఫలితంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ బీసీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని పలు బీసీ సంఘాల నేతలు, ప్రతినిధులు బీసీ కమిషన్ ముందు విన్నవించార�
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా�
అర్హులైన నిరుపేద గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని భద్రాచలం ఐటీడీఏ ఏపీవో(జనరల్) డేవిడ్రాజ్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను విభజించనున్నారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పేరిట రెండు వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
స్వశక్తి సంఘాల మహిళలు చిరు వ్యాపారాలతో రాణిస్తున్నారు. ఐక్యత, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ సహకారంతో తోచిన స్థాయిలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశలో పురోగమిస్తున్నారు.
మైనార్టీ యువతుల ఉపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ తరఫున ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియో భరోసా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. నాంపల్లిలోని
ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం
దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న