దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న
ప్రతి పనిలోనూ మేము సైతమంటూ మహిళామణులు రాణిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలతోపాటు ప్రజాసేవ, సంఘసేవల్లోనూ ముందుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలను అందించేలా లక్ష్యం పెట్టుకున్నది.
2020-21 వార్షిక ప్రణాళికలో ఎస్సీలకు మరిన్ని యూనిట్లు గతంలో 47 ఉండగా.. అదనంగా 37 రంగాలకు చోటు టిఫిన్ సెంటర్లు, కుట్టు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకూ ఆర్థిక చేయూత ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అర్హుల