రిలయన్స్ జియో తెలుగు రాష్ర్టాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఏప్రిల్ చివరి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో జియో నెట్వర్క్లోకి కొత�
Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) సేవల్లో అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం నుంచి నెట్ఫ్లిక్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (Netflix Down).
దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలకు కొత్త ఏడాదిలో ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురుకావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆయా టెలికం కంపెనీలు టారీఫ్లను పెంచిన విషయం తెలిసిందే.
ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్లో పెనుతుఫాను సృష్టిస్తున్నాడు. ఈ వేదికలోకి అరంగేట్రం చేసిన గంటల్లోపే రికార్డు స్థాయి ‘సబ్స్క్రిప్షన్స్'తో యూట్యూబ్�
Cristiano Ronaldo: ఫుట్బాలర్ రోనాల్డో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన గంటల్లోనే ఆ ఛానల్ను కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 24 గంటల్లో ఆ ఛానల్ సబ్స్క్రైబర్లు కోటి దాటారు.
దేశవ్యాప్తంగా టెలికం సబ్స్ర్కైబర్లు అంతకంతకు పెరుగుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి సబ్స్ర్కైబర్ల సంఖ్య 119 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
Top Ten YouTube Channels : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వీడియో షేరింగ్ ప్లాట్ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతోంది. డిజిటల్ ల్యాండ్స్కేప్లో గేమ్ఛేంజర్గా మార�
PM Modi : యూట్యూబ్లో ప్రధాని మోదీ సంచలనం నమోదు చేశారు. ఆయన వీడియోలకు ఫుల్ క్రేజీ పెరుగుతోంది. మోదీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ఇక వ్యూవ్స్ సంఖ్య కూడా 450 కోట్లు దాటింది. ప్రప
NPS Rules | నేషనల్ పెన్షన స్కీం (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టిన వారు నిధులు ఉపసంహరించుకోవడానికి నిబంధనల్లో మార్పులు చేశారు. ప్రభుత్వోద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు రిటైరైతే 60 శాతం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
ఓ ఫోన్ నంబరుతో అనుసంధానమైన వాట్సాప్ డాటా దుర్వినియోగం కాకుండా నిరోధించే బాధ్యత సబ్స్ర్కైబర్దేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఫోన్ నంబరు డీయాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ అయినపుడు, దాని వాట్సాప్ డా�
Mobile Subscribers | మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లలో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా నిలిచిందని ఎరిక్ సన్ నివేదిక తెలిపింది.