పేద, మధ్య తరగతి ప్రజలకు కల్పించిన ఆస్తి పన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు నీళ్లొదిలింది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న నిర్మాణాలకు 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యా
రాబడి అధికంగా ఉన్న శాఖల్లో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులు ఏరి.. కోరి.. మళ్లీ జనగామకే వస్తున్నారు. ఇక్కడ ఎక్కువ కాలం విధులు నిర్వర్తించి వెళ్లినా ఇదే స్థానాన్ని కోరుకోవడంలో మతలబేమిటోననే గుసగుసలు వినిప�
Telangana | సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యు�
Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ రమణతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పనీ జరుగదు.. ఏ చిన్న పనైనా బ్రోకర్లను కలవాల్సిందే.. వారు చెప్తేనే అటెండర్ నుంచి అధికారుల వరకు పనిచేస్తారు. ఇదీ ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ జరుగుతున్న
అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఓ సబ్ రిజిస్ట్రార్.. తన కార్యాలయ అటెండర్ ద్వారా రూ.60 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,