భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ �