హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు వచ్చే సరికి డాక్యుమెంట
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలతోపాటు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించార
స్టాంపులు రిజిస్ట్రేషన్ల విభాగంలో మార్పుల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డాక్యుమెంట్ రైటర్స్కు ఉపాధిని లేకుండా చేస్తున్నారని, ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్రైటర్స్ డిమాండ్ చేశారు. గురు�
అవినీతి, అక్రమాలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కేరాఫ్ అడ్రస్గా మారింది. బోగస్ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆరి తేరింది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా డాక్యు
రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించునన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలి
వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భద్రపరిచిన రికార్డులకు చెదలు పట్టింది. సబ్రిజిస్ట్రార్ ఈ నెల ఒకటిన బదిలీ కాగా, కరీంనగర్ డీఐజీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ను ప్రభుత్వం ఇన్చార్�
సర్వర్ డౌన్.. రిజిస్ట్రేషన్లూ బంద్.. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ బదలా యింపుల సేవలు నిలిచిపోయాయి. రూ.లక్షలాది ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆఫీసు�
సర్వర్ డౌన్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో హనుమకొండ, మహబూబాబాద్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సి
రాష్ట్ర శాసన సభా ఎన్నికలతో రెండు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో క్రయ, విక్రయాలు పెరుగుతుండగా, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూ�
‘తలాపునా పారుతోంది గోదారీ.. నీ సేను నీ సెలుకా ఎడారీ.. రైతన్నా నీ బతుకూ.. అమాసా.. ఎన్టీపీసీ చూస్తోంది తమాషా..’ అంటూ నాడు అంతర్గాంకు చెందిన విప్లవ, ఉద్యమ కవి రచయిత మల్లావజ్జల సదాశివుడు రాసిన ఈ పాట రామగుండం ప్రాంత
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత అందరిలోనూ ధైర్యం వచ్చింది. సత్వర సేవలు అందించేందుకు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతులకు సంబంధించిన వివరాలను అందుబ
రిజిస్ట్రేషన్, పురపాలకశాఖల సాఫ్ట్వేర్ల అనుసంధానం నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు ప్రారంభం ఖాళీ స్థలాలకు వీఎల్టీఎన్తో వెంటనే మ్యుటేషన్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇకపై �