రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత అందరిలోనూ ధైర్యం వచ్చింది. సత్వర సేవలు అందించేందుకు ధరణి పోర్టల్ను ప్రారంభించి రైతులకు సంబంధించిన వివరాలను అందుబ
రిజిస్ట్రేషన్, పురపాలకశాఖల సాఫ్ట్వేర్ల అనుసంధానం నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు ప్రారంభం ఖాళీ స్థలాలకు వీఎల్టీఎన్తో వెంటనే మ్యుటేషన్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇకపై �