హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన హ�
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, ప్రభుత్వ తీరుపై పోరుబాట పట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై ప్రభుత్వ నిర్బంధకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్త�
సాంఘిక సంక్షేమ హాస్టల్కు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని ఏదుట్లలో చోటుచేసుకున్నది. కాగా, విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ‘నిరుద్యోగుల మార్చ్', టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమయ్యాయి.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ప్రత్యక్ష ఆందోళనకు దిగింది.
రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించింది. ఆనంద రావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఏపీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ
కొండాపూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విదానాన్ని (ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) వెంటనే రద్దు చేయాలంటూ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస�
ఉస్మానియా యూనివర్సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవమానపరిచిన ఎంపీ ధర్మపురి అరవింద్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చట్టాన్ని అవహేళన చేస్తూ అరవి�
ఉస్మానియా యూనివర్సిటీ : త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు వెల్లువలా వచ్చిపడుతోంది. విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో భాగంగా ఎన్నో
ఉస్మానియా యూనివర్సిటీ: అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ భేటీ కానున్నారు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటలకు ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో ఈ సమావేశం �