విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
నిరుద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘హలో నిరుద్యోగి.. చలో హైదరాబాద్'కు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్స్టేషన్కు తరలించారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిర
కాకతీయ యూనివర్సిటీకీ చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన హ�
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, ప్రభుత్వ తీరుపై పోరుబాట పట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై ప్రభుత్వ నిర్బంధకాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్త�
సాంఘిక సంక్షేమ హాస్టల్కు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని ఏదుట్లలో చోటుచేసుకున్నది. కాగా, విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ‘నిరుద్యోగుల మార్చ్', టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమయ్యాయి.