విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని టెస్సా రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈర్ల ప్రసాద్లు డిమాండ్ చేశారు. �
హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రైవే ట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్ స్నేహా శబరీష్ను కలిసేందుకు వచ్చారు. క�
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసత్యపు ఆరోపణలు ఖండించాలని, విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘా లు, సాలర్స�
‘ర్యాగింగ్ను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరిగ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాట ఇచ్చి మోసగిస్తున్నది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రెండు విడుతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరాకు ఒకసారి, దీపావళికి రెండోసారి నిధ
విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
నిరుద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘హలో నిరుద్యోగి.. చలో హైదరాబాద్'కు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్స్టేషన్కు తరలించారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిర
కాకతీయ యూనివర్సిటీకీ చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.