DSP Vehicle Dragged by Tanker | డీఎస్పీ వాహనం ఆయిల్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ ట్యాంకర్ ఆగకపోవడంతో ఇరుక్కున్న డీఎస్పీ వాహనాన్ని సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. చివరకు �
People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్లోని ఒక రైడ్లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
Condom stuck | బీజేపీ జెండాపై కండోమ్ (Condom stuck) కనిపించింది. దీనిపై ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చర్యగా బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగు�
Kerala Students | ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రైవేట్ బస్సు, లారీ మధ్య ఇరుక్కుంది. అయితే వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video) .
ఒక పిల్లి ఇనుప కిటికీ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ పిల్లి తల అందులో ఇరుక్కుపోయింది. ఐరన్ గ్రిల్ నుంచి బయటపడేందుకు అది చాలా ప్రయత్నించింది. మెడకు గాయం కావడంతో ఆ పిల్లి బాధతో అల్లాడిపోయి�
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.
Ghaziabad | ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని ఓ సొసైటీ లిఫ్ట్లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు దాదాపు 20 నిమిషాలకు పైనే అందులోనే ఉండిపోయారు. ఇందుకు సంబంధించ
Monkey | రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళిత�
టీచర్ లిఫ్ట్లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు దగ్గరకు వచ్చి పైన ఉన్న ఏడో అంతస్తుకు అది కదిలింది. దీంతో లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉన్న ఆమె ఆ లిఫ్ట్, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది
పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర�
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�