పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది. పోలింగ్కు సాయంత్
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలిం
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలిం
గీతం వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్లను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్�
చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను వెబ్ కాస్టింగ్ స్రీనింగ్ ద్వారా కలెక్టర్ శశాంక గురువా�
కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో 56.40 శాతం నమోదైంది.
లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడి రాజకీయ పార్టీలకు అంతుపట్టడం లేదు. ఈ సారి పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం.. పట్టణ ప్రాంతాల్లో తగ్గడం ఊహకు అందడం లేదు. పలుచోట్ల అంచనాలకు మించి పోలింగ్ కావడం లెక్కలకు చిక్కడం ల
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియగా, అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలలో ఉంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యా
ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక�
పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికా�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.
ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాలోని రెం డు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ న మోదైంది. ఎండ తీవ్రతకు భయప డి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సా యంత్రం పరుగులు పెట్టారు. ఆరు గంటలలోపు ఉన్న వ�