Karnataka RTC | వేతన సవరణతో పాటు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు.
Karnataka: కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పబ్లిక్ బస్సు సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ�
Sand quarry | చెన్నూర్ పట్టణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పట్టణ సమీపంలోని గోదావరిలో ఇసుక క్వారీ ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమ
కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలపై కార్మికులు కన్నెర్ర చేశారు. శ్రామికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.
కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా, తాము సమ్మెకు వెళ్తున్నట్లు తిమ్మాజిపేట మండల కేంద్రంలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ హమాలీలు (Hamali Strike) త�
Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో ర్యాన్ఎయిర్ సంస్థ 170 విమానాలను రద్దు చేసింది. 30 వేల మంది ప్రయాణికుల తమ హాలీడే ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది.
keesara Ward Office | కీసర ప్రజా సమస్యలను కీసర వార్డు కార్యాలయంలో విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, అలాంటి వార్డు కార్యాలయాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.