ఈ నెల 22 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతున్న ది. ఆర్టీసీ కార్మిక జేఏసీలో లేని సంఘాలు సైతం సానుకూలంగా స్పందించాయి. తాజా గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్), ఆర్టీ�
ఆర్టిజన్ కన్వర్షన్ (క్రమబద్ధీకరణ) సహా పలు డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ విద్యుత్తు ఆర్జిజన్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారంతో పుల్స్టాప్ పడింది.
Padma Devender Reddy | ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఆర్టిజెన్ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మో గింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగనున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. సోమవారం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ నేతృత్వంలో చర్చలకు సమ
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని తుగ్లక్, రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. తమ సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఆరు రోజులుగా సిద్దిపేట పట్ట�
నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్తు శాఖ ఆర్జిజన్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడటంతో చర్చలను ఈ నెల 17వ తేదీకి వాయిదావేశారు. దీంతో సమ్మెను యథావిధిగా కొనసాగి
తెలంగాణ విద్యుత్ అర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ సరిల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అర్టిజన్ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది.
ఆర్టిజన్ల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విద్యుత్తు సంస్థలు నానా రకాలుగా కార్మికులకు బెదిరింపులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ కార్మికులు బెదరకుండా మూడో రోజైన శుక్రవారం కూడా సమ్మెను కొనసాగి
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో గురువారం రెండో రోజుకు చేర�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి నిర్మల్ పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎస్సీ స్పాట్ మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని కార్మిక సంఘాల జేఏసీ నేత లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో బుధవారం లేబర్ కమిషన్తో జరుగాల్సిన చర్చలను
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మి