రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల మూడు రోజుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ బుధవారం ప్రకటించింది.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్న�
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా నిరాహారదీక్షకు దిగాలని ఆమ్ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది.
సింగరేణి సంస్థలో సమ్మెలపై మరో ఆరు నెలలు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ బుధవారం జీవో విడుదల చేశారు.