ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేదర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘా ల సమాఖ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా నా యకుడు ముచ్చా సమ్మి
ఎన్పీడీసీ ఎల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని సర్కారుపై సమరానికి సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని సెక్
RTC Strike | తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంద�
MLA Raja Singh | పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తోపాటు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే రాజాసింగ్ను అదుపులోకి తీసుకొని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలిం�
palamuru students | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.
తమ డిమాండ్ల సాధనకు యాప్ ఆధారిత సేవలు అందిస్తున్న ఓలా, ఊబర్, రాపిడో, పోర్టర్, ఇతర సంస్థలకు చెందిన డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు.
గిగ్ వర్కర్ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిబ్రవరి 7న(శనివారం) ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది.
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్(యూఎఫ్బీయూ) కన్వీనర్ కే ఆంజనేయులు �
ఆర్టీసీలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిషరించకపోతే 19వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) హెచ్చరించింది.