చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చ
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు మెరుపు సమ్మె చేస్తున్నట్ట�
రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ) తమ సమస్యల పరిషారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు వీవోఏల జాయింట్ యాక్షన్ కమిట�
ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానంతో కార్మికులు రగిలిపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో శుక్రవారం శంకర్గౌడ్ చిత్ర పటానిక�
రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. మే 5న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘ఒక్క రోజు నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్టు టీజీఈజేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్కుమా
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగా
ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నది. సమ్మె రెండో రోజు గురువారం ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, బస్సులను �
నగరంలో ఆర్టీసీ సమ్మె అగ్గిరాజేసింది.. ఎక్కడికక్కడ బస్సులు బంద్ అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె అమల్లోకి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతి�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం కార్మిక లోకం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైంది. హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్పై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీంతో అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవే.. పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరినా సర్కార్ పట్టించుకోలేదు. �