తమ డిమాండ్ల సాధనకు యాప్ ఆధారిత సేవలు అందిస్తున్న ఓలా, ఊబర్, రాపిడో, పోర్టర్, ఇతర సంస్థలకు చెందిన డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు.
గిగ్ వర్కర్ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిబ్రవరి 7న(శనివారం) ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది.
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్(యూఎఫ్బీయూ) కన్వీనర్ కే ఆంజనేయులు �
ఆర్టీసీలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిషరించకపోతే 19వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) హెచ్చరించింది.
నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ�
‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అన్న ఏకైక నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన కేసీఆర్ డిసెంబర్ 9 రాత్రి దీక్ష విరమించిన రోజు నేడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా త�
అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలును తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలే�
EX VOA Saritha | కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ చెప్పినట్టు వింటేనే నాకు ఉద్యోగం మళ్లీ ఇప్పిస్తానని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు జగిత్యాల జిల్లా రేగుంట గ్రామానికి చెందిన మాజీ వీఓఏ సరిత ఆరోపించార�
Civil Contractors | ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్ కమీషన్లు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతామంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
కేసీఆర్ సుస్థిరపాలనలో గాడినపడ్డ తెలంగాణ బతుకుబండి కాంగ్రెస్ రాకతో ఆగమాగమైంది. దాదాపుగా అన్నిరంగాలూ పడకేశాయి. అందులో భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యారంగం కూడా సర్కారు చేతకానితనం వల్ల సమస్యల సుడ�