harishrao | సింగరేణి చరిత్రలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడం చూశాం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల నేడు అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి రావడ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏండ్ల తరబడిగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిలో వంద మందిని తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
Osmania Employees | నేను ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. మాకు 5 నెలలుగా జీతాలు లేవని ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగిణి ఆవేదన వ్యక్తం చేసింది. వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్
Unemployees | దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు పోరు బాట పట్టారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులపై దాడి
సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం..
Ship with 24 Indian seafarers hit | భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్లోని భారతీయ సిబ్బందిని కాపాడారు.
RTC Driver | పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను విధుల నుండి తొలగిస్తూ జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లె�
RTC Driver | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ కాంగ్రెస్ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.
చార్వాక వృద్ధుల ఆశ్రమ స్థలంలో నిర్మించనున్న సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దప్పుల అశోక్ డిమాండ్ చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా మంగళవారం చ
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు మెరుపు సమ్మె చేస్తున్నట్ట�
రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీవోఏ) తమ సమస్యల పరిషారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు వీవోఏల జాయింట్ యాక్షన్ కమిట�
ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.