తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ చేపట్టిన సమ్మె రెండోరోజూ గురువారం తీవ్రరూపం దాల్చింది. తమ బాధలు చెప్పుకొనేందుకు సచివాలయంలోని మీడియా పాయిం ట్ వద్దకు బయలుదేరిన అద్దె వాహనదారులను పోలీసులు అడ్డుక�
Unemployees | తాజాగా మరోసారి దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టులు పెంచి 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఎంతగా నిర్బంధం విధించినా మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం ఒకరోజు నిరాహర దీక్ష నిర్వహించారు.
నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 �
రాష్ట్రంలో ప్రభుత్వాధికారులకు అద్దెప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మె సైరన్ మోగించారు. రూ.170 కోట్ల బకాయిలను రాబట్టుకోవడంతోపాటు ప్రస్తుతం ఇసు ్తన్న నెలవారీ అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పె
దేశంలో అధ్వాన్నంగా తయారైన విద్యావ్యవస్థ, ప్రశ్నా పత్రాల లీకేజ్కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)తో కలిసి సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శనివారం ఏడో రోజుకు చేరుకుంది.
harishrao | సింగరేణి చరిత్రలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడం చూశాం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల నేడు అధికారులు సైతం సమ్మెకు దిగి రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి రావడ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏండ్ల తరబడిగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిలో వంద మందిని తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
Osmania Employees | నేను ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. మాకు 5 నెలలుగా జీతాలు లేవని ఉస్మానియా ఔట్సోర్సింగ్ ఉద్యోగిణి ఆవేదన వ్యక్తం చేసింది. వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్
Unemployees | దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు పోరు బాట పట్టారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులపై దాడి
సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం..
Ship with 24 Indian seafarers hit | భారతీయ నౌకా సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్పై అమెరికా నేవీ దాడి చేసింది. దీంతో ఆ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మునిగిపోతున్న ఆ ఆయిల్ ట్యాంకర్లోని భారతీయ సిబ్బందిని కాపాడారు.
RTC Driver | పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను విధుల నుండి తొలగిస్తూ జగిత్యాల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రిమూవల్ లె�
RTC Driver | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ కాంగ్రెస్ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.