Stone Pelting | హోలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ ముదరడంతో రాళ్ల దాడికి దారి తీసింది. ఈ సంఘటనలో పది మంది గాయపడ్డారు. 32 మంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంద�
44వ జాతీయ రహదారిపై దొంగలు స్వైర విహారం చేశారు. కారులోని ప్రయాణికులపై దాడిచేసి వారి నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న వారిని తీవ్రంగా గాయపర్చారు. పెబ్బేరు పట్టణానికి సమీపంలో హైదరాబాద
Stone Pelting | ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.
కర్నాటకలోని మాండ్యలో గణేష్ చతుర్ధి సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి గురువారం స్పందించారు.
Kolkata | కోల్కతాలో ఆర్జీ కర్ మెడికల్ క్యాంపస్లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్�
Attack on train | కదులుతున్న రైలుపై మార్గ మధ్యలో ఓ గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ రాళ్లు రువ్వుతున్నది ఎవరు..? వారు ఎందుకు రాళ్లు రువ్వు�
Vande Bharat | పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీ పగిలింది.
Junagadh violence: జునాగడ్లో జరిగిన తాజా హింసాత్మక ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రాళ్లు రువ్విన ఘటనలో ఓ కొందరు పోలీసులు గాయపడ్డారు. అక్రమ రీతిలో నిర్మించిన మసీదును తొలగించేందుకు యాంటీ ఎంక్రోచ్మెం�
పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించ
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ప్రారంభానికి ముందే వందేభారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ట్రయల్ రన్ తర్వాత విశాఖపట్నం నుంచి మర్రిపాలెంలోని కోచ్ నిర్వహణ కేంద్రానికి రైలు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుక�